సొంత టీడీపీ కార్యకర్తకి చెందిన కాంప్లెక్స్ కబ్జా చేసిన టీడీపీ నాయకులు

చిలకలూరిపేటలో మురళి మోహన్ చౌదరి అనే టీడీపీ కార్యకర్త(NRI)కి చెందిన కాంప్లెక్స్‌ను కబ్జా చేసిన టీడీపీ నాయకులు

టీడీపీ కోసం ప్రచారం చేసి, కస్టపడి ఆదివారం లోకి రావటానికి పనిచేసిన చిన్నపాటి లీడర్స్ ఆస్తులనే కాజేస్తున్న సొంత పార్టీనేతలు. చిలకలూరిపేట లో , మురళి మోహన్ చౌదరి కి చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ని అధికారం లోకి వచ్చిన 2 నెలల్లో కబ్జాచేసి, అప్పటివరకు ఉన్నషాప్ వాళ్ళను బెదిరించి, కాంప్లెక్స్ లోకి కస్టమర్లను కూడా రాకుండా బెదిరించి, మున్సిపాలిటీ వాళ్లతో షాపింగ్ కాంప్లెక్స్ ముందు చెత్త వేయించి, ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ వేశారు అని మురళి ఆరోపిస్తున్నారు.
అలానే, ఈ విషయం లోకేష్ గారి దుష్టికి తీసుకెళ్లి , పరిష్కరిస్తాను అని మధ్య నాయకులూ చెప్తే, 22 లక్షలు పలు దఫాలుగా చెల్లించాను అని, కానీ ఇప్పటివరకు లోకేష్ గారిని కలవనీయలేదు అని, ఎమన్నా అడిగితే, మా అమ్మ నాన్నలను చంపేస్తాము అని బెదిరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ , తన బాధను ఆధారాలతో సహా X లో పోస్ట్ చేసారు .

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్లకు డబ్బు కావాలేమో అని, ఒక కోటి రూపాయలవరకు ఇస్తాను అని, ఆలా చెల్లించడానికి కోర్ట్ లో కూడా కేసు వేసాను అని, ఆలా డబ్బు తీసుకోవడానికి ఈ నాయకుడు ముందుకు రాలేదు అని చెప్తున్నాడు

అలానే ఈ మధ్య తిరుపతి లో కూడా తనకున్న కొద్దిపాటి ఇంటి స్థలం ని టీడీపీ నాయకులూ పోలీసులతో కలిసి కబ్జా చేసారని, పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు అని, ఇంకా ఎక్కువ మాట్లాడితే, తిరిగి మీ మీదనే కేసు పెడుతాం అని బెదిరించారు అని, ఆస్ట్రేలియా- సిడ్నీ లో ఉంటున్న గోరా రాజేద్రప్రసాద్ నే NRI ఆవేదన వ్యక్తం చేసారు.


2019-24 మధ్య ఇలాంటి పరిస్థితి లేదు అని, అయినా, కూటమి అధికారం లోకి తీసుకురావడానికి అసత్య ప్రచారం చేసాం అని, ఇప్పుడు మేమె దానికి బాలి అయ్యాం అని NRI లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Related Posts

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది.విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా…

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. విజయ సాయి రెడ్డి CID విచారణ ముందు, రహస్యం గా చంద్రబాబు బినామీగా , నమ్మిన బంటు గా ముద్ర పడ్డ TD జనార్దన్ కలవడం, ఆలా రహస్యం గా కలిసిన…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

కాల్పుల విరమణ ప్రకటించిన భారత్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ