నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బొలేరో వాహనం బోల్తా – నలుగురు మృతి
ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని ఆదోనికి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన…
కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో ఘోరం జరిగింది. కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. హనుమాన్ నగర్ కాలనీలో ఉంటున్న హుస్సేన్ బాషా, ఆశ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్న కుమారుడు మోహిద్దీన్…
LoC వెంబడి మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ – దీటుగా తిప్పికొట్టిన భారత్
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం వరుసగా తొమ్మిదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి మూడు సరిహద్దు…
అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభోత్సవం – ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
రాజధాని పునర్నిర్మాణ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ – వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ ,వికసిత్ ఆంధ్రపదేశ్ను నిజం చేస్తామన్న మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి…
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి
విశాఖ-సింహాచలం: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు కూలిన సిమెంట్ గోడ.20 రోజుల క్రితమే గోడ కట్టిన ఏపీ ప్రభుత్వం. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడి : 27 మంది మృతి
జమ్ముకశ్మీర్లో పర్యటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు – 27 మంది మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు. జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో…
సొంత టీడీపీ కార్యకర్తకి చెందిన కాంప్లెక్స్ కబ్జా చేసిన టీడీపీ నాయకులు
చిలకలూరిపేటలో మురళి మోహన్ చౌదరి అనే టీడీపీ కార్యకర్త(NRI)కి చెందిన కాంప్లెక్స్ను కబ్జా చేసిన టీడీపీ నాయకులు టీడీపీ కోసం ప్రచారం చేసి, కస్టపడి ఆదివారం లోకి రావటానికి పనిచేసిన చిన్నపాటి లీడర్స్ ఆస్తులనే కాజేస్తున్న సొంత పార్టీనేతలు. చిలకలూరిపేట లో…
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: వక్ఫ్ సవరణ బిల్ పై సుప్రీమ్ కోర్ట్
వక్స్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలిరోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ. మరో 71 పిటిషన్లూ దాఖలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్స్(సవరణ) చట్టం,2025 ను సవాల్ చేస్తూ దాఖ లైన…
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం – శ్రీవారి మహాద్వారం వద్దకు చెప్పులతో వచ్చిన భక్తులు
తిరుమల ,12-ఏప్రిల్-2025: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో ముగ్గురు భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు…
విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు నిలిపివేత, ఆందోళనలో ప్రయాణికులు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖలో విమానయానానికి పూర్వ వైభవం వస్తున్న తరుణంలో ఇక్కడి నుంచి కీలక సర్వీసులు నిలిచిపోనున్నాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా మేలో బ్యాంకాక్ (థాయ్లాండ్ థాయ్…

















