తిరుమలలో మహాపచారం.. టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి: భూమన
తిరుమల -తిరుపతి , 11-ఏప్రిల్-2025: టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి,గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసింది శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల…
తెలంగాణ: మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు
తెలంగాణ , సూర్యాపేట 11-ఏప్రిల్-2025: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి ధాన్యం తీసుకొస్తే ఖరీదు దారులు, కమిషన్ దారులు మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు…
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్ షాపులో అగ్నిప్రమాదం: పవన్కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్ షాపులో అగ్నిప్రమాదం: పవన్కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు సింగపూర్ – ఏప్రిల్ 8న రివర్ వ్యాలీ రోడ్లోని ఒక దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక బాలిక మరణించగా, 21 మంది గాయపడ్డారు. గాయపడిన…
కియా కార్ కంపెనీ లో బారి చోరీ : 900 కార్ల ఇంజిన్లు అపహరణ
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 08-ఏప్రిల్-2025: దాదాపు 900 కియా కార్ల ఇంజన్లు దొంగిలించబడ్డాయని ఆరోపణలు రావడంతో దక్షిణ కొరియా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని మంగళవారం ఒక అధికారి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో కియా కార్ల తయారీ…
నాగర్ కర్నూలు జిల్లాలోదారుణం : దైవ దర్శనానికి వచ్చిన యువతి పై గ్యాంగ్ రేప్
ఊరకొండ పేట, నాగర్ కర్నూలు జిల్లా 31-మార్చ్-2025: నాగర్ కర్నూలు జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో యువతి పై అత్యాచారానికి పాల్పడిన 8 మంది యువకులు.ఊరకొండ పేట ఆంజనేయస్వామి వద్దకు రాత్రి నిద్ర కోసం వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్…
ATM నగదు లావాదేవీలపై చార్జీల మోత
2025 మే 1 నుండి, భారతదేశంలో ATM లావాదేవీలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి, ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ATM ఇంటర్చేంజ్ రుసుమును పెంచడానికి అనుమతించింది. బ్యాంకులు మరియు ATM ఆపరేటర్లు వారి కార్యకలాప ఖర్చులను తిరిగి పొందేందుకు తీసుకున్న…
రేవంత్ రెడ్డి సర్కార్ పై మహిళలు, రైతులు మండి పాటు
ఖానాపూర్/నిర్మల్ జిల్లా: రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేస్తేనే లోన్ సెటిల్మెంట్ చేస్తామని బ్యాంకు అధికారులకు తేల్చిచెప్పిన రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వన్ టైం లోన్ సెటిల్మెంట్ ప్రోగ్రాం నిర్వహించిన ఎస్బీఐ బ్యాంక్…
మయన్మార్, థాయిలాండ్ లను కుదిపేసిన భారీ భూకంపం. వందలాది మంది చనిపోయారని అనుమానం
మయన్మార్/థాయిలాండ్ 28-మార్చ్-2025: శుక్రవారం నాడు మయన్మార్ను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం, ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మయన్మార్లో తీవ్ర నష్టం కలిగించింది మరియు రాబోయే రోజుల్లో 140 కంటే ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పొరుగున…
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి
రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025: హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన…
భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం
భద్రాచలం, తెలంగాణ 26 మార్చ్ 2025: పాత భవనంపై ఆరు అంతస్తులు.. అది కూడా 9 అంగుళాల పిల్లర్లతో భవన నిర్మాణం, దీంతో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పడి ఆరుగురు మృతి చెందారని స్థానికులు చెప్తున్న సమాచారం. ఇంటి యజమాని…

















