రేవంత్ రెడ్డి సర్కార్ పై మహిళలు, రైతులు మండి పాటు

ఖానాపూర్/నిర్మల్ జిల్లా: రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేస్తేనే లోన్ సెటిల్‌మెంట్ చేస్తామని బ్యాంకు అధికారులకు తేల్చిచెప్పిన రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వన్ టైం లోన్ సెటిల్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించిన ఎస్బీఐ బ్యాంక్…

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి

రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్‌ చెరువు వెళ్లే ఫోర్త్‌ బ్రిడ్జి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రోడ్డు పక్కన…

భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం

భద్రాచలం, తెలంగాణ 26 మార్చ్ 2025: పాత భవనంపై ఆరు అంతస్తులు.. అది కూడా 9 అంగుళాల పిల్లర్లతో భవన నిర్మాణం, దీంతో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పడి ఆరుగురు మృతి చెందారని స్థానికులు చెప్తున్న సమాచారం. ఇంటి యజమాని…

You Missed

టేకాఫ్ అయిన నిమిషాలల్లోనే కూలిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణ ఆరోపణలలో ట్విస్ట్ : సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌లు ముందు టీడీపీ కీల‌క నేత‌తో సాయిరెడ్డి ర‌హ‌స్య భేటీ
కాల్పుల విరమణ ప్రకటించిన భారత్
హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు
భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ