రేవంత్ రెడ్డి సర్కార్ పై మహిళలు, రైతులు మండి పాటు
ఖానాపూర్/నిర్మల్ జిల్లా: రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేస్తేనే లోన్ సెటిల్మెంట్ చేస్తామని బ్యాంకు అధికారులకు తేల్చిచెప్పిన రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వన్ టైం లోన్ సెటిల్మెంట్ ప్రోగ్రాం నిర్వహించిన ఎస్బీఐ బ్యాంక్…
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి
రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025: హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన…
భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం
భద్రాచలం, తెలంగాణ 26 మార్చ్ 2025: పాత భవనంపై ఆరు అంతస్తులు.. అది కూడా 9 అంగుళాల పిల్లర్లతో భవన నిర్మాణం, దీంతో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద పడి ఆరుగురు మృతి చెందారని స్థానికులు చెప్తున్న సమాచారం. ఇంటి యజమాని…










