ఊరకొండ పేట, నాగర్ కర్నూలు జిల్లా 31-మార్చ్-2025: నాగర్ కర్నూలు జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో యువతి పై అత్యాచారానికి పాల్పడిన 8 మంది యువకులు.
ఊరకొండ పేట ఆంజనేయస్వామి వద్దకు రాత్రి నిద్ర కోసం వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు.

వెంట వచ్చిన యువతి బంధువుపైన దాడి చేసి, యువతి పై అత్యాచారం .ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇద్దరు పరారీ. కేసు ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
దాహం వేస్తుంది అంటే, నోట్లో మూత్రం పోసి గ్యాంగ్ రేప్ చేయారని అనుమానం.
నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనానికి వచ్చిన యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు







