అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభోత్సవం – ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
రాజధాని పునర్నిర్మాణ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ – వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ ,వికసిత్ ఆంధ్రపదేశ్ను నిజం చేస్తామన్న మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి…








