దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు
కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిస్తున్న రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో మట్టి పోసి అడ్డంగా బండలేసి నడిరోడ్డును, గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప,…
క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారు – హైకోర్టు కీలక తీర్పు
విజయవాడ: షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందిన వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే వారి SC హోదాను కోల్పోతారని, తద్వారా SC/ST (అత్యాచారాల నిరోధక) చట్టం కింద రక్షణలను కోల్పోతారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గుంటూరు జిల్లా కొత్తపాలెంకు చెందిన…
కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో ఘోరం జరిగింది. కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. హనుమాన్ నగర్ కాలనీలో ఉంటున్న హుస్సేన్ బాషా, ఆశ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్న కుమారుడు మోహిద్దీన్…
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి
విశాఖ-సింహాచలం: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు కూలిన సిమెంట్ గోడ.20 రోజుల క్రితమే గోడ కట్టిన ఏపీ ప్రభుత్వం. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడి : 27 మంది మృతి
జమ్ముకశ్మీర్లో పర్యటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు – 27 మంది మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు. జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో…
సొంత టీడీపీ కార్యకర్తకి చెందిన కాంప్లెక్స్ కబ్జా చేసిన టీడీపీ నాయకులు
చిలకలూరిపేటలో మురళి మోహన్ చౌదరి అనే టీడీపీ కార్యకర్త(NRI)కి చెందిన కాంప్లెక్స్ను కబ్జా చేసిన టీడీపీ నాయకులు టీడీపీ కోసం ప్రచారం చేసి, కస్టపడి ఆదివారం లోకి రావటానికి పనిచేసిన చిన్నపాటి లీడర్స్ ఆస్తులనే కాజేస్తున్న సొంత పార్టీనేతలు. చిలకలూరిపేట లో…
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం – శ్రీవారి మహాద్వారం వద్దకు చెప్పులతో వచ్చిన భక్తులు
తిరుమల ,12-ఏప్రిల్-2025: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో ముగ్గురు భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు…
విశాఖ నుంచి కీలక విమాన సర్వీసులు నిలిపివేత, ఆందోళనలో ప్రయాణికులు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖలో విమానయానానికి పూర్వ వైభవం వస్తున్న తరుణంలో ఇక్కడి నుంచి కీలక సర్వీసులు నిలిచిపోనున్నాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా మేలో బ్యాంకాక్ (థాయ్లాండ్ థాయ్…
తిరుమలలో మహాపచారం.. టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి: భూమన
తిరుమల -తిరుపతి , 11-ఏప్రిల్-2025: టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి,గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసింది శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల…
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్ షాపులో అగ్నిప్రమాదం: పవన్కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు
సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్ షాపులో అగ్నిప్రమాదం: పవన్కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు సింగపూర్ – ఏప్రిల్ 8న రివర్ వ్యాలీ రోడ్లోని ఒక దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక బాలిక మరణించగా, 21 మంది గాయపడ్డారు. గాయపడిన…
















