కియా కార్ కంపెనీ లో బారి చోరీ : 900 కార్ల ఇంజిన్లు అపహరణ
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 08-ఏప్రిల్-2025: దాదాపు 900 కియా కార్ల ఇంజన్లు దొంగిలించబడ్డాయని ఆరోపణలు రావడంతో దక్షిణ కొరియా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని మంగళవారం ఒక అధికారి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో కియా కార్ల తయారీ…
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి
రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025: హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన…









