హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మహిళా డాక్టర్
హైదరాబాద్-రాయదుర్గం, మే 9: మత్తు పదార్థాలకు బానిసగా మారిన మహిళా డాక్టర్,.. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. షేక్పేట్లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్ తన నివాసం లో దొరికిన డాక్టర్.డ్రగ్ డీలర్ల తో…
జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి
జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి. పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్.మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లి తండా… నేడు (10/05/2025) స్వస్థలానికి మురళీనాయక్ మృతదేహం. వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్న…
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బొలేరో వాహనం బోల్తా – నలుగురు మృతి
ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని ఆదోనికి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన…
అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభోత్సవం – ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
రాజధాని పునర్నిర్మాణ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ – వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ ,వికసిత్ ఆంధ్రపదేశ్ను నిజం చేస్తామన్న మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి…
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: వక్ఫ్ సవరణ బిల్ పై సుప్రీమ్ కోర్ట్
వక్స్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలిరోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ. మరో 71 పిటిషన్లూ దాఖలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్స్(సవరణ) చట్టం,2025 ను సవాల్ చేస్తూ దాఖ లైన…
ATM నగదు లావాదేవీలపై చార్జీల మోత
2025 మే 1 నుండి, భారతదేశంలో ATM లావాదేవీలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి, ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ATM ఇంటర్చేంజ్ రుసుమును పెంచడానికి అనుమతించింది. బ్యాంకులు మరియు ATM ఆపరేటర్లు వారి కార్యకలాప ఖర్చులను తిరిగి పొందేందుకు తీసుకున్న…
సోషల్ మీడియా అరెస్ట్ లపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
అమరావతి ,డైలీ ఎకో360 -25 మార్చ్ 2025: సోషల్ మీడియా అరెస్ట్ లపై పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నాం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డ ఏపీ హైకోర్టు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టులు పెడితే…
మైనర్ బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం
కృష్ణా జిల్లా మార్చి 18, 2025, మైనర్ బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం. ఏడుగురు నిందితుల్లో ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన ఓ మైనర్ బాలుడు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలోని బందువుల ఇంటికి వచ్చిన…














