పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి
రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) 25 మార్చ్ 2025: హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు-దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన…








