కాల్పుల విరమణ ప్రకటించిన భారత్
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ. కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం. ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో. భారత్ – పాక్ల యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా…
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన కబ్జాకోరులు
కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిస్తున్న రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో మట్టి పోసి అడ్డంగా బండలేసి నడిరోడ్డును, గ్రామ చెరువును, ప్రభుత్వ భూములను చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప,…
భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ
భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ గురువారం రాత్రి, దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేస్తూ వీటిని లాంచ్ చేశారని ఆర్మీ వర్గాలు…
జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి
జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి. పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్.మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లి తండా… నేడు (10/05/2025) స్వస్థలానికి మురళీనాయక్ మృతదేహం. వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్న…
‘ఆపరేషన్ సిందూర్’ – ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం,90 మంది ఉగ్రవాదులు హతం
హల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టి మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.…
LoC వెంబడి మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ – దీటుగా తిప్పికొట్టిన భారత్
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం వరుసగా తొమ్మిదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి మూడు సరిహద్దు…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడి : 27 మంది మృతి
జమ్ముకశ్మీర్లో పర్యటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు – 27 మంది మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు. జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో…
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: వక్ఫ్ సవరణ బిల్ పై సుప్రీమ్ కోర్ట్
వక్స్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలిరోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ. మరో 71 పిటిషన్లూ దాఖలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్స్(సవరణ) చట్టం,2025 ను సవాల్ చేస్తూ దాఖ లైన…
తిరుమలలో మహాపచారం.. టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి: భూమన
తిరుమల -తిరుపతి , 11-ఏప్రిల్-2025: టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయి,గత 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసింది శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల…
కియా కార్ కంపెనీ లో బారి చోరీ : 900 కార్ల ఇంజిన్లు అపహరణ
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 08-ఏప్రిల్-2025: దాదాపు 900 కియా కార్ల ఇంజన్లు దొంగిలించబడ్డాయని ఆరోపణలు రావడంతో దక్షిణ కొరియా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని మంగళవారం ఒక అధికారి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో కియా కార్ల తయారీ…














