కాల్పుల విరమణ ప్రకటించిన భారత్
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ. కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం. ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో. భారత్ – పాక్ల యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ.. అమెరికా…
భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ
భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ గురువారం రాత్రి, దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేస్తూ వీటిని లాంచ్ చేశారని ఆర్మీ వర్గాలు…
జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి
జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి. పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్.మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లి తండా… నేడు (10/05/2025) స్వస్థలానికి మురళీనాయక్ మృతదేహం. వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్న…








