జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి
జమ్ముకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి. పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్.మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లి తండా… నేడు (10/05/2025) స్వస్థలానికి మురళీనాయక్ మృతదేహం. వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్న…








