నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బొలేరో వాహనం బోల్తా – నలుగురు మృతి
ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని ఆదోనికి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన…
కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో ఘోరం జరిగింది. కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. హనుమాన్ నగర్ కాలనీలో ఉంటున్న హుస్సేన్ బాషా, ఆశ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్న కుమారుడు మోహిద్దీన్…









