‘ఆపరేషన్ సిందూర్’ – ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం,90 మంది ఉగ్రవాదులు హతం
హల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టి మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.…








