నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బొలేరో వాహనం బోల్తా – నలుగురు మృతి
ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని ఆదోనికి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన…








