తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం – శ్రీవారి మహాద్వారం వద్దకు చెప్పులతో వచ్చిన భక్తులు
తిరుమల ,12-ఏప్రిల్-2025: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో ముగ్గురు భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు…








