హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మహిళా డాక్టర్
హైదరాబాద్-రాయదుర్గం, మే 9: మత్తు పదార్థాలకు బానిసగా మారిన మహిళా డాక్టర్,.. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. షేక్పేట్లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్ తన నివాసం లో దొరికిన డాక్టర్.డ్రగ్ డీలర్ల తో…
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడి : 27 మంది మృతి
జమ్ముకశ్మీర్లో పర్యటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు – 27 మంది మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు. జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో…
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: వక్ఫ్ సవరణ బిల్ పై సుప్రీమ్ కోర్ట్
వక్స్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలిరోజు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ. మరో 71 పిటిషన్లూ దాఖలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్స్(సవరణ) చట్టం,2025 ను సవాల్ చేస్తూ దాఖ లైన…
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం – శ్రీవారి మహాద్వారం వద్దకు చెప్పులతో వచ్చిన భక్తులు
తిరుమల ,12-ఏప్రిల్-2025: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో ముగ్గురు భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు…
నాగర్ కర్నూలు జిల్లాలోదారుణం : దైవ దర్శనానికి వచ్చిన యువతి పై గ్యాంగ్ రేప్
ఊరకొండ పేట, నాగర్ కర్నూలు జిల్లా 31-మార్చ్-2025: నాగర్ కర్నూలు జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో యువతి పై అత్యాచారానికి పాల్పడిన 8 మంది యువకులు.ఊరకొండ పేట ఆంజనేయస్వామి వద్దకు రాత్రి నిద్ర కోసం వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్…
రేవంత్ రెడ్డి సర్కార్ పై మహిళలు, రైతులు మండి పాటు
ఖానాపూర్/నిర్మల్ జిల్లా: రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేస్తేనే లోన్ సెటిల్మెంట్ చేస్తామని బ్యాంకు అధికారులకు తేల్చిచెప్పిన రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వన్ టైం లోన్ సెటిల్మెంట్ ప్రోగ్రాం నిర్వహించిన ఎస్బీఐ బ్యాంక్…












